గురజాల ఆర్డీవో కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

57చూసినవారు
గురజాల ఆర్డీవో కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమాకాంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్