పిడుగురాళ్లలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన యరపతినేని

85చూసినవారు
రాష్ట్రంలో ఏ ఒక్క పేద మనిషి కూడా ఆకలితో ఉండకూడదు అనేది అన్న క్యాంటీన్ల లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పిడుగురాళ్ల పట్టణంలో అన్న క్యాంటీన్ ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం యరపతినేని మాట్లాడుతూ. ఆకలికి ఉన్న ప్రతి ఒక్కరికి సరైనా ఆహారం అందాలి అన్నదే తెలుగుదేశం సిద్ధాంతమన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్