మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు

84చూసినవారు
మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ నేతలు
తిరుమల కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటిని ముట్టడించారు. తిరుమల శ్రీవారి దేవాలయం వద్ద వెంటనే జగన్ మోహన్ రెడ్డి 108 ప్రదక్షిణాలు చేసి, మోకాళ్లపై కూర్చొని లెంపలు వేసుకుని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్