చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

69చూసినవారు
నరసరావుపేట పట్టణంలో స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని అందించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్