హోం మంత్రికి ఎమ్మెల్యే వినతి

51చూసినవారు
హోం మంత్రికి ఎమ్మెల్యే వినతి
వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్చూరు నియోజకవర్గంలో టిడిపి శ్రేణులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసుల గురించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియజేసి వాటి ఎత్తివేతకు చర్య తీసుకోవాలని కోరారు. ఎలాంటి సాక్షాదారాలు లేకుండా పోలీసులు ఈ కేసులు నమోదు చేసిన తీరును అ‍మెకు వివరించారు. 50కు పైగా అక్రమ కేసులు నమోదయ్యాయని ఏలూరి చెప్పగా తగు చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చ‍ారు.

సంబంధిత పోస్ట్