టిడిపి, వైసిపి శ్రేణులు మధ్య ఘర్షణ

59చూసినవారు
అమరావతి మండలంలోని 14వ మైలు గ్రామం వద్ద టీడీపీ కార్యకర్తలు, వైసిపి శ్రేణులు ఘర్షణకు దిగాయి. మంగళవారం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అమరావతి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. దీంతో టిడిపి శ్రేణులు శంకరరావు మండలంలోనికి రావడానికి వీల్లేదని ప్రకటించారు. రావడం ఖాయమని కూడా వైసీపీ శ్రేణులు కూడా పిలుపునిచ్చారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరుపార్టీల వారిని తరలించారు.

సంబంధిత పోస్ట్