రైతులకు ప్రకృతి వ్యవసాయ కషాయాలపై అవగాహన

389చూసినవారు
రైతులకు ప్రకృతి వ్యవసాయ కషాయాలపై అవగాహన
ప్రత్తిపాడు మండలం గొట్టెపాడు గ్రామంలోని రైతులకు సోమవారం రోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరి లో పురుగులు,తెగుళ్లు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించి, దశపర్ణి కషాయం తయారీ డెమో ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, మరియు యూనిట్ ఇన్చార్జి సుబ్బారావు, రైతులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్