ప్రత్తిపాడు: సైబర్ క్రైమ్ ఫై ప్రజలకు అవగాహన కార్యక్రమం

57చూసినవారు
ప్రత్తిపాడు: సైబర్ క్రైమ్ ఫై ప్రజలకు అవగాహన కార్యక్రమం
గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గo వట్టి చేరుకూరు మండలం కోవెలమూడి గ్రామంలో ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డి. ఎస్. పి పి మల్లికార్జున్ రావు, సిఐ ఎం రామానాయక్ సైబర్ క్రైమ్ ఫై ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఫోన్ల ద్వారా వచ్చే అపరిచిత కాల్స్ ను తీయవద్దని అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఎకౌంటు, ఆధార్ కార్డు నెంబర్లు తెలుపవద్దని పేర్కొన్నారు. అనుమానిత వ్యక్తులు ఫోన్ చేస్తే పోలీసులకు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్