నకరికల్లు: మహాకాళిగా దర్శనమిచ్చిన అమ్మవారు

80చూసినవారు
నకరికల్లులో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్న నవరాత్రుల ఉత్సవాలు భాగంగా ఐదో రోజు సోమవారం అమ్మవారు మహాకాళిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో గోపూజ, బాల పూజ, నవహరణ, కుంకుమ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్