పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం పెదమక్కెన గ్రామంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్