సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదం.. బాలిక మృతి

66చూసినవారు
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదం.. బాలిక మృతి
సత్తెనపల్లి మండలం గార్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తూ బైకు, ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న జొన్నలగడ్డ కావ్య(13) అక్కడికక్కడే మృతి చెందగా మృతురాలి అన్న వంశి కు గాయాలయ్యాయి. బైకుపై గార్లపాడు నుంచి స్వగ్రామమైన తాళ్లూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె మృతితో ఆ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్