వరద ప్రాంతంలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం

62చూసినవారు
వరద ప్రాంతంలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రాంతంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం పర్యటించారు. అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్లో ఇంటింటికి తిరిగి వరద వలన జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, టిడిపి ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్