ఎన్డీఏ హయాంలో పంచాయతీల అభివృద్ధి: నాదెండ్ల

74చూసినవారు
ఎన్డీఏ హయాంలో పంచాయతీల అభివృద్ధి: నాదెండ్ల
వరద పీడిత గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. 6 కోట్లు విరాళం అందించినందుకు బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాయని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గం, బాపట్ల, రేపల్లె ప్రాంతంలో వరద దెబ్బతిన్న పంచాయతీలకు 25 గ్రామాలకు లక్ష చొప్పున చెక్కులు ఆయన అందజేశారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్