అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం నాయకుల నివాళులు

52చూసినవారు
అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం నాయకుల నివాళులు
కొల్లూరు మండల పరిధిలోని గాజులంక గ్రామంలో అమరవీరులు బ్రిటిష్ కాలం స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ గుండాల చేతుల్లో తూటాలకు బలైన అమరులు బావిరెడ్డి వియ్యమ్మ, సనకా సుబ్బారావు, బావిరెడ్డి వెంకటేశ్వర్లు మత్తిసుబ్బారావుల, స్థూపం వద్ద బుధవారం నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్