పిన్నెల్లి పిటిషన్లపై నేడు విచారణ

60చూసినవారు
పిన్నెల్లి పిటిషన్లపై నేడు విచారణ
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగనుంది. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లి పిటిషన్లపై నిన్న హైకోర్టులో విచారణ జరగగా.. నేడు వాదనలు కొనసాగనున్నాయి. కాగా, పిన్నెల్లిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్