మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

55చూసినవారు
మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్