కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
By Ravinder Enkapally 56చూసినవారుకోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. కోడికత్తి శ్రీను బెయిల్పై నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లాయర్లు పిచ్చుక శ్రీనివాసు, పాలేటి మహేశ్ వేశారు. కాగా సీఎం జగన్ న్యాయం చేయాలంటూ జైల్లో శ్రీనివాస్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.