ఇక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం

76చూసినవారు
ఇక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే ఏపీలో అధికారంలోకి వస్తుందట. 1985 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ నుంచి యామినీబాల గెలువగా.. ఆ పార్టీనే అధికారం చేపట్టింది. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలవగా.. ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్