ధ్వంసం చేసిన ఈవీఎంలో వైసీపీ, టీడీపీకి ఎన్ని ఓట్లంటే..?

59చూసినవారు
ధ్వంసం చేసిన ఈవీఎంలో వైసీపీ, టీడీపీకి ఎన్ని ఓట్లంటే..?
ఏపీలో మాచర్ల నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎం, వివి ప్యాట్ మిషన్లలో ఉన్న ఓటర్ స్లిప్పులను బట్టి అందులో టీడీపీకి 22, వైసీపీకి ఆరు ఓట్లు పోలయ్యాయని టీడీపీ శ్రేణుల సమాచారం.

సంబంధిత పోస్ట్