క‌మీషన్ల కోసం జగన్‌ కక్కుర్తిపడ్డారు: దేవినేని ఉమ

56చూసినవారు
క‌మీషన్ల కోసం జగన్‌ కక్కుర్తిపడ్డారు: దేవినేని ఉమ
మాజీ సీఎం వైఎస్ జగన్‌ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లింద‌ని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమ‌ర్శించారు. "గ‌త ఐదేళ్లలో పురోగతి లేకపోగా.. నిర్మాణాలను ధ్వంసం చేశారు. 2020లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింటే ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. వర్స్‌ టెండరింగ్‌తో కమీషన్ల కోసం జగన్‌ కక్కుర్తిపడ్డారు." అని ఆయ‌న మండిప‌డ్డారు.

సంబంధిత పోస్ట్