రాష్ట్ర హక్కులను సాధించాలి

60చూసినవారు
రాష్ట్ర హక్కులను సాధించాలి
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లైనా ఆ హామీలను నెరవేర్చటంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇసుమంత శ్రద్ధ కూడా చూపలేదు. గుప్పెడు మట్టి చెంబుడు నీరుతోనే మోడీ వితరణ ఆగిపోయింది. ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీలుప్లాంటు, పోలవరం ప్రాజెక్టు వంటి నిర్మాణయుత కార్యక్రమాలు చేపడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో గట్టిగా పోరాడి, రాష్ట్ర హక్కులను సాధించాలి.

సంబంధిత పోస్ట్