10 మద్యం బాటిళ్లు స్వాధీనం: ఎస్సై

71చూసినవారు
10 మద్యం బాటిళ్లు స్వాధీనం: ఎస్సై
అక్రమంగా తరలిస్తున్న పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై హనుమంతు తెలిపారు. నరసాపురం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కలసపాడు మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లను అరెస్టు చేశామని తెలిపారు. అతని వద్ద ఉన్న పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్