పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి

12973చూసినవారు
పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి
వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం ఓబుల్రెడ్డి నగర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి వెంకటసుబ్బయ్య అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు బ్రాహ్మణపల్లి వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్