దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన కడప ఎమ్మెల్యే

56చూసినవారు
దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన కడప ఎమ్మెల్యే
బద్వేల్ నియోజకవర్గంలో ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన దస్తగిరమ్మ కుటుంబ సభ్యులను కడప ఎమ్మెల్యే మాధవి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సోమవారం ఇంటి పెళ్లి పరామర్శించారు. దస్తగిరమ్మపై కిరాతకంగా దాడి చేసి చంపిన నిందితుడు విగ్నేష్ కి కఠిన శిక్ష అమలు పరిచేలా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖ వారిని ఆదేశించారని, అలాగే వారి కుటుంబానికి తమవంతుగా రూ. 1 లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్