శాంతియుతంగా పండగను జరుపుకోవాలి

64చూసినవారు
శాంతియుతంగా పండగను జరుపుకోవాలి
పవిత్ర రంజాన్ పండగను గురువారం జరుపుకోవాలని జామియా మసీదు పీఠాధిపతి సయ్యదా సాదిక్పాషా ఖాద్రి సూచించారు. బుధవారం జమ్మలమడుగు మసీదు ఆవరణలో ఎప్పటిలాగే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండగ నమాజు పెన్నా ఒడ్డునగల షాహి ఈద్గా మైదానంలో నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్