భౌతికకాయనికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి

567చూసినవారు
భౌతికకాయనికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి
యర్రగుంట్ల మండలంలోని దండు పల్లె గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మాధవ్ యాదవ్ భార్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు శాసన సభ్యులు డా. సుధీర్ రెడ్డి మంగళవారం ఉదయం వారి గ్రామానికి చేరుకొని భౌతికకాయనికి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్త, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్