లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి: సిపిఎం

67చూసినవారు
లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలి: సిపిఎం
జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీపీఎం నాయకులు యేసు దాసు, దాసరి విజయ్లు డిమాండ్ చేశారు. గూడెం చెరువు గ్రామంలో నిర్మించిన ఇళ్లను ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ. నిరుపేదల కోసం 2018లో 1404 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినా ఇంత వరకూ లబ్ధిదారులకు కేటాయించకపోవడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్