ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి

3671చూసినవారు
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి
మైలవరం మండలం పొన్నంపల్లె గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచి నిరంజన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డా. సుధీర్ రెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ నిరంజన్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మహేశ్వర రెడ్డి, దోడియం విష్ణువర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్