8 మంది సీఐలకు తాత్కాలిక బాధ్యతలు

66చూసినవారు
8 మంది సీఐలకు తాత్కాలిక బాధ్యతలు
వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి విజయవాడకు బందోబస్తుకు వెళ్లిన పోలీస్ అధికారుల స్థానంలో 8 మంది సీఐలను తాత్కాలికంగా నియమిస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీధర్ నాయుడును పెండ్లిమర్రి పీఎస్కు, మధుమల్లేశ్వర్ రెడ్డిని వీఎన్ పల్లెకు, వెంకటేశ్వర్లును వల్లూరుకు, శివశంకర్ను తొండూరుకు, మోహన్ కుమార్ను లింగాలకు, నారాయణ యాదవ్ను చక్రాయపేట పీఎస్కు నియమించారు.

సంబంధిత పోస్ట్