పెద్దచెప్పలిలో ఘర్షణ కేసులో 40 మందిపై కేసు

2947చూసినవారు
కమలాపురం మండంలోని పెద్దచెప్పలి బైపాస్ వద్ద ఆదివారం జరిగిన ఇరువర్గాల రాళ్ల దాడిలో 40 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషీకేశ్వర్ రెడ్డి సోమవారం తెలిపారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో పాటు ఆయన వర్గీయులు 20 మందిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మతో పాటు ఆయన వర్గీయులు 20 మందిపై 365వ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్