ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే

63చూసినవారు
ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే
కమలాపురం నగరపంచాయతీ పరిధి బీడీ కాలనీలో ఇబ్రహీం మజ్జీద్ లో మంగళవారం రాత్రి రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, వైసిపి నాయకుడు సాయినాథ్ శర్మ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో అదృష్టం అన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్