స్వచ్చాభారత్ తో పరిశుభ్రమైన భారత్

60చూసినవారు
స్వచ్చాభారత్ తో పరిశుభ్రమైన భారత్
స్వచ్చాభారత్ తో పరిశుభ్రమైన భారత్ గా నిర్మించుకోవాలి అని కమలాపురం నగర పంచాయతీ చైర్ పర్సన్ మార్పూరి మేరీ అనారు. మంగళవారం కమలాపురం నగర పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చైర్ పర్సన్ మార్పురి మేరీ, జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ సచివాలయం నుంచి గ్రామ చావిడి వరకు పారిశుద్ధ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్