స్వచ్ఛ కమలాపురంగా తీర్చిదిద్దుతాం

77చూసినవారు
అందరి సహకారంతో కమలాపురం నగర పంచాయతీని ఈ ఐదేళ్లలో స్వచ్ఛమైన నగర పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యప రీక్షలు చేశారు. వైద్యులు నరోత్తమ్ రెడ్డి, కావ్య, రామ్మోహన్, బాలగురవయ్య, తేజిస్వి సింధియా, అతియాఖాన్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్