దువ్వూరు మండలంలో 20 మంది వాలంటీర్లు రాజీనామా

77చూసినవారు
దువ్వూరు మండలంలో 20 మంది వాలంటీర్లు రాజీనామా
దువ్వూరు మండలంలోని చిన్నసింగనపల్లె సచివాలయం పరిధిలో 6 మంది వాలంటీర్లు, ఏకోపల్లె, జిల్లెల్ల, సచివాలయ పరడీలో10 మంది, మరికొందరు వాలింటర్స్ మొత్తం 20 మంది శనివారం ముక్కుముడిగా రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాలను ఈవోపీఆర్డికి అందజేశారు. ఎన్నికల అధికారి ఎన్నికలకు, పెన్షన్ పంపిణీ చేసేందుకు మమ్మల్ని దూరముగా పెట్టడం బాధ అనిపించి మేము అందరం ప్రజలకు సేవా చేయాలనుకుని రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్