బ్రహ్మంగారిమఠం: దసరా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీనువాసులరెడ్డి

83చూసినవారు
బ్రహ్మంగారిమఠం: దసరా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీనువాసులరెడ్డి
బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాలలో జరుగు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. శనివారం బ్రహ్మంగారిమఠం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు యస్ఆర్ శ్రీనువాసులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బన్నురు క్రిష్ణ మూర్తి, యాదాళ్ల వెంకటసుబ్బాయ్య, పాధ్యక్షులు ముచ్చర్ల శేషయ్యలు స్వాగతం పలికి దుస్సాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్