మైదుకూరు: జవాన్ మృతదేహంకు నివాళులర్పించిన కడప ఎంపీ

84చూసినవారు
మైదుకూరు: జవాన్ మృతదేహంకు నివాళులర్పించిన కడప ఎంపీ
బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జవాన్ కొడవటికంటి రాజేష్ మృతదేహనికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి, తోట్లపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు సోమవారం ఉదయం నివాళులు అర్పించారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వీరమరణం పొందిన జవాన్ రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్