పాపిరెడ్డిపల్లి : జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

83చూసినవారు
పాపిరెడ్డిపల్లి : జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జవాన్ కొడవటిగంటి రాజేష్ మృతదేహం ఆదివారం రాత్రి వారి స్వగృహమునకు చేరింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం బ్రహ్మంగారి మఠం మండలం టిడిపి మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, నాయకులు యల్లటూరు సాంబ శివారెడ్డి, పూజ శివ, మేకల సుధాకర్, నాగయ్య, సూరి, శీను తదితరులు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్