ప్రొద్దుటూరులో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటన

53చూసినవారు
ప్రొద్దుటూరులో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటన
ప్రొద్దుటూరులో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం పర్యటించి అమ్మవారి శాల, అరెస్టేశ్వర స్వామి దేవాలయం, ఎగ్జిబిషన్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రొద్దుటూరులో 134వ సంవత్సరం జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి స్థానిక పోలీస్ అధికారులకు భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎస్పీ తో పాటు స్థానిక డిఎస్పి భక్తవత్సలం, సిఐలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్