ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీగా నిలిచిన వర్షం నీరు

71చూసినవారు
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీగా నిలిచిన వర్షం నీరు
దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగ్జిబిషన్ లో వర్షం నీరు నిలిచాయి. మరో వారం రోజులలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా వర్షం నీరు నిలవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని దసరా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్