ప్రొద్దుటూరు: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని కలిసిన నాయకులు

52చూసినవారు
ప్రొద్దుటూరు: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని కలిసిన నాయకులు
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో ఆదివారం వైసిపి నాయకులు ఎన్నికైన రాచమల్లును కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు, రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, రాజారాం రెడ్డి, సోములవారిపల్లి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్