రాజుపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు

57చూసినవారు
రాజుపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు
కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామ కుందూ నది నుంచి మంగళవారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు ట్రిప్పర్లు, 1 జేసీబీనీ స్వాధీనం చేసుకున్నట్లు రాజుపాలెం పోలీసులు తెలిపారు. ఎస్ఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు. కుందూ నది నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. రెండు టిప్పర్లతోపాటు ఒక జేసీబీని, నులుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్