పులివెందులలో ఉధృతంగా ప్రవహిస్తున్న వంక

55చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పులివెందుల మండలం నల్లగొండువారి పల్లె సమీపంలో ఉన్న వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత వంక నీటితో ప్రవహిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం కురవడంతోపాటు వంక నీటితో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్