చోరీ కేసులో నిందితుడు అరెస్టు

73చూసినవారు
పులివెందుల - కదిరి రోడ్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో జరిగిన దొంగతనాన్ని శుక్రవారం పోలీసులు ఛేదించారు. సురేశ్ కుమార్, అలెగ్జాండర్ అనే ఇద్దరు వ్యక్తులు చెడు వ్యసనాలకు అలవాటుపడి రూ. 4లక్షల 25 వేలు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సురేశ్ కుమార్ ను పట్టుకున్నామని అలెగ్జాండర్ కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని సురేష్ దగ్గర రూ. 2 లక్షలు రికవరీ చేశామని డీఎస్పీ మురళి తెలిపారు.

సంబంధిత పోస్ట్