వైసీపీలోకి 200 కుటుంబాల చేరికలు

571చూసినవారు
చక్రాయపేట మండల పరిధిలోని ఎర్ర బొమ్మనపల్లి, గడ్డం వారి పల్లె, వివిధ గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు ఆదివారం వైసీపీ సీనియర్ నాయకుడు సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సమక్షంలో కండువా దరించి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చక్రాయపేట మండలం ఇన్ ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్