బలపనూరు గ్రామంలో టీడీపి ఇంటింటి ప్రచారం

72చూసినవారు
బలపనూరు గ్రామంలో టీడీపి ఇంటింటి ప్రచారం
సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో టీడీపి నాయకులు జయ భరత్ రెడ్డి , రఘునాథ రెడ్డిలు శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బలపనూరు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిల సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్