రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు

9650చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు సింహాద్రిపురానికి చెందిన మెకానిక్ మోహన్రెడ్డి కుమారులు శశిధర్రెడ్డి (29), జగదీశ్వర్రెడ్డిలు బుధవారం ప్రొద్దుటూరు కి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. గాయపడిన క్షతగాత్రులను ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్