రైల్వే కోడూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం

56చూసినవారు
రైల్వే కోడూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం
రైల్వే కోడూరు మండలం మైసూరావారిపల్లి పంచాయతీ మార్కెట్ యార్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం మోటార్ బైకు పై పెంచలయ్య, శివయ్య రైల్వే కోడూరు నుండి గంగురాజు పోడు గ్రామానికి వెళుతూ మోటార్ బైకు అదుపుతప్పి కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్