చిట్వేలి: దళితుల భూమి జోలికొస్తే ఆందోళన తప్పదు

50చూసినవారు
చిట్వేలి: దళితుల భూమి జోలికొస్తే ఆందోళన తప్పదు
చిట్వేలు మండలంలోని తిమ్మయ్యగారిపల్లి దళితుల భూమి జోలికి అగ్రవర్ణాలు వస్తే ఆందోళన తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్,  కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పెంచలయ్య అన్నారు. సోమవారం రైల్వేకోడూరులోని సిఐటియు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. 1999 ఎన్నికల్లో దళితులు ఓటు వేశారని టిడిపి వారు దళితులను సాంఘిక బహిష్కరణ చేశారని, సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి, దళితులకు చెరువు పోరంబోకు భూమిని పట్టాలు ఇప్పించామన్నారు.

సంబంధిత పోస్ట్