రాక్షస పాలన పోయి ప్రజా పాలన రావాలి

553చూసినవారు
రాక్షస పాలన పోయి ప్రజా పాలన రావాలని రాజంపేట టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. ఆయన మంగళవారం రాజంపేటలో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలోని వాసులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజంపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనిఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్