పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ

63చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ
మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొనే కార్మికులను మహాత్మా గాంధీ స్ఫూర్తిగా గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. రాయచోటి లోని పారిశుద్ధ్య కార్మికులకు మూడు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్